Consumer Court of India: హనీమూన్ కి వెళ్లిన దంపతుల మృతి ! పర్యాటక సంస్థకు రూ.1.60 కోట్ల జరిమానా !
Consumer Court of India : హనీమూన్కి వెళ్లిన వైద్య దంపతులు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటనకు సంబంధించి పర్యాటక సంస్థకు చెన్నై వినియోగదారుల కమిషన్ రూ.1.60 కోట్ల భారీ జరిమానా విధించింది. డాక్టర్ విభూష్ణియా, డాక్టర్ లోకేశ్వరన్కు 2023 జూన్లో వివాహమైంది. జీటీ హాలిడేస్ సంస్థ ఏర్పాట్లతో ఆ దంపతులు హనీమూన్కు ఇండోనేసియా వెళ్లారు. అక్కడి సముద్రంలో మోటారు బోట్లో వారిద్దరూ ఫొటోషూట్లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా నీట మునిగి, చనిపోయారు. Consumer Cour…
1 Articles
1 Articles
Consumer Court of India: హనీమూన్ కి వెళ్లిన దంపతుల మృతి ! పర్యాటక సంస్థకు రూ.1.60 కోట్ల జరిమానా !
Consumer Court of India : హనీమూన్కి వెళ్లిన వైద్య దంపతులు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటనకు సంబంధించి పర్యాటక సంస్థకు చెన్నై వినియోగదారుల కమిషన్ రూ.1.60 కోట్ల భారీ జరిమానా విధించింది. డాక్టర్ విభూష్ణియా, డాక్టర్ లోకేశ్వరన్కు 2023 జూన్లో వివాహమైంది. జీటీ హాలిడేస్ సంస్థ ఏర్పాట్లతో ఆ దంపతులు హనీమూన్కు ఇండోనేసియా వెళ్లారు. అక్కడి సముద్రంలో మోటారు బోట్లో వారిద్దరూ ఫొటోషూట్లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా నీట మునిగి, చనిపోయారు. Consumer Cour…
Coverage Details
Total News Sources1
Leaning Left0Leaning Right0Center0Last UpdatedBias DistributionNo sources with tracked biases.
Bias Distribution
- There is no tracked Bias information for the sources covering this story.
Factuality
To view factuality data please Upgrade to Premium