AP High Court-Sajjala : వైసీపీ నేత సజ్జల భూములపై సర్వే కి ఆదేశాలిచ్చిన హైకోర్టు
1 Articles
1 Articles
AP High Court-Sajjala : వైసీపీ నేత సజ్జల భూములపై సర్వే కి ఆదేశాలిచ్చిన హైకోర్టు
AP High Court : కోర్టు ఆదేశాల ప్రకారం, కడప నగర శివారులోని సీకేదిన్నె మండలంలో గురువారం వివిధ సర్వే నంబర్లను బట్టి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala) కుటుంబం ఆక్రమించిన భూములపై సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. గత కాలంలో అటవీ భూములను ఆక్రమించి, అవి తమ భూములతో కలిపి, సజ్జల ఎస్టేట్ను ఏర్పాటుచేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. AP High Court Shocking Comment ఈ భూముల మొత్తం విస్తీర్ణం 180 ఎకరాలు. వాటిలో 52 ఎకరాలు అటవీశాఖ భూములుగా ఇప్పటికే రెవె…
Coverage Details
Bias Distribution
- There is no tracked Bias information for the sources covering this story.
To view factuality data please Upgrade to Premium
Ownership
To view ownership data please Upgrade to Vantage