Missing Case: సికింద్రాబాద్ లో ఒకే కుటుంబంలో ఆరుగురు అదృశ్యం
1 Articles
1 Articles
Missing Case: సికింద్రాబాద్ లో ఒకే కుటుంబంలో ఆరుగురు అదృశ్యం
Missing Case : సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులుగా తెలుస్తోంది. వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్యా అనే మరో కుటుంబ సభ్యురాలు కూడా కనిపించకుండా పోయారు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా మహేష్ పనిచేస్తున్నాడు. Missing Case in Hyderabad గురువారం మహేష్ ఇంటికి సంధ్యా వె…
Coverage Details
Bias Distribution
- There is no tracked Bias information for the sources covering this story.
To view factuality data please Upgrade to Premium
Ownership
To view ownership data please Upgrade to Vantage